మైనింగ్ అక్రమాలు జరిగితే... అధికారుల దృష్టి లో ఎందుకు పెట్టలేదు అని నిలదీశారు. ఆయన అనుచర గణంతో రాత్రి పూట పరిశీలనకు వెళతారా అని నిలదీశారు. దీనిని ప్రశ్నిస్తే స్థానిక వైసీపీ నేతలపై దాడి చేశారుఅని ఏదోరకంగా వసంత కృష్ణ ప్రసాద్ పై బురద జల్లాలని చూస్తున్నారు అని విమర్శలు చేసారు. దేవినేని ఉమా ఇలాంటి డ్రామాలు ఇకనైనా ఆపాలి అని హితవు పలికారు. గతంలో జక్కంపూడి లో ప్రజలే తరిమి కొట్టారు అని వ్యాఖ్యానించారు.
మైనింగ్ అక్రమాలు జరిగితే... అధికారుల దృష్టి లో ఎందుకు పెట్టలేదు అని నిలదీశారు. ఆయన అనుచర గణంతో రాత్రి పూట పరిశీలనకు వెళతారా అని నిలదీశారు. దీనిని ప్రశ్నిస్తే స్థానిక వైసీపీ నేతలపై దాడి చేశారుఅని ఏదోరకంగా వసంత కృష్ణ ప్రసాద్ పై బురద జల్లాలని చూస్తున్నారు అని విమర్శలు చేసారు. దేవినేని ఉమా ఇలాంటి డ్రామాలు ఇకనైనా ఆపాలి అని హితవు పలికారు. గతంలో జక్కంపూడి లో ప్రజలే తరిమి కొట్టారు అని వ్యాఖ్యానించారు.