డ్రంక్అండ్ డ్రైవ్ విషయంలో విచారణ జరిపిన కోర్టు ఇటీవల 353 మందికి ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షను ఖరారు చేసిందని కూకట్పల్లి ట్రాఫిక్ పీఎస్లో 79, మియాపూర్- 60, మాదాపూర్- 41, బాలానగర్-49, రాజేంద్రనగర్-30, శంషాబాద్-24, గచ్చిబౌలి-50 మంది మందుబాబులకు జైలు శిక్ష పడింది అని పోలీసులు పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కు సంబంధించి ఆర్టీఓ అధికారులకు పోలీసులు లేఖలు రాసారు.
డ్రంక్అండ్ డ్రైవ్ విషయంలో విచారణ జరిపిన కోర్టు ఇటీవల 353 మందికి ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షను ఖరారు చేసిందని కూకట్పల్లి ట్రాఫిక్ పీఎస్లో 79, మియాపూర్- 60, మాదాపూర్- 41, బాలానగర్-49, రాజేంద్రనగర్-30, శంషాబాద్-24, గచ్చిబౌలి-50 మంది మందుబాబులకు జైలు శిక్ష పడింది అని పోలీసులు పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కు సంబంధించి ఆర్టీఓ అధికారులకు పోలీసులు లేఖలు రాసారు.