ఇక పేటియం నిరోద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.దేశావ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ పేటియం ఎగ్జిక్యూటివ్ లను తీసుకోవాలని పేటియం కంపెనీ నిర్ణయించుకుంది.ఇక ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులంటే.. అండర్ గ్రాడ్యూట్ చేసిన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.ఇక ఈ ఉద్యోగానికి పేటియం కంపెనీ ఆఫర్ చేసే శాలరీ విషయానికి వస్తే.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి నెలకు 35 వేలు శాలరీ ఇవ్వబోతుందట.ఇక ఈ ఫీల్డ్ సేల్స్ పేటియం ఎగ్జిక్యూటివ్ లను ఉపయోగించుకొని వారి సాయంతో క్యూ ఆర్ కోడ్,పీఒఎస్ మెషిన్,సౌండ్ బాక్స్, వ్యాలెట్, పోస్ట్ పైడ్,మర్చెంట్ లోన్స్,ఇన్సూరెన్స్ స్కీంలను ప్రమోట్ చెయ్యాలని పేటియం భావిస్తోందట.ఇక యూపిఐ మార్కెట్లో 11 శాతం వాటాతో ఫోన్ పే, గూగుల్ పే తరువాత పేటియం మూడవ స్థానంలో వుంది.ఇక అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ కి అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: