ఆకాశ ఎయిర్ పేరుతో నెలకొల్పబోతున్న ఈ సంస్థ చిన్నస్థాయి విమానాలతో సేవలందిస్తారట. ఈ విమానాల్లో 180 మంది ప్రయాణిస్తారట. భారత విమాన రంగంలో జోష్ తెప్పించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్టు రాకేశ్ ఝున్ఝున్వాలా చెబుతున్నారు. ఈ సంస్థలో తాను 40 శాతం వరకూ వాటా కలిగి ఉంటానని.. ఆయన చెబుతున్నారు. అయితే దేశంలో విమాన సంస్థలన్నీ దివాలా దిశగా పయనిస్తున్న వేళ రాకేశ్ తీసుకున్న ఈ నిర్ణయం సాహసమనే చెప్పాలి.
ఆకాశ ఎయిర్ పేరుతో నెలకొల్పబోతున్న ఈ సంస్థ చిన్నస్థాయి విమానాలతో సేవలందిస్తారట. ఈ విమానాల్లో 180 మంది ప్రయాణిస్తారట. భారత విమాన రంగంలో జోష్ తెప్పించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్టు రాకేశ్ ఝున్ఝున్వాలా చెబుతున్నారు. ఈ సంస్థలో తాను 40 శాతం వరకూ వాటా కలిగి ఉంటానని.. ఆయన చెబుతున్నారు. అయితే దేశంలో విమాన సంస్థలన్నీ దివాలా దిశగా పయనిస్తున్న వేళ రాకేశ్ తీసుకున్న ఈ నిర్ణయం సాహసమనే చెప్పాలి.