శ్రీశైలం జల వివాదంపై మాట్లాడ వద్దని సియం ఆదేశించారని దీనివల్ల కొంత బాదపడ్డాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని జల వివాదాలు పరిష్కరించాలి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. రాయలసీమ ఎత్తిపొతల పథకంపై చంద్రబాబు వైఖరి ఏంటో తెలియజేయాలి అని డిమాండ్ చేసారు. ఓటుకు నోటు కేసు వల్ల చంద్రబాబు తెలంగాణ వదిలి రావడం వలన టిఎస్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కట్టిందని అన్నారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనం సహించేది లేదన్నారు ఆయన.
శ్రీశైలం జల వివాదంపై మాట్లాడ వద్దని సియం ఆదేశించారని దీనివల్ల కొంత బాదపడ్డాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని జల వివాదాలు పరిష్కరించాలి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. రాయలసీమ ఎత్తిపొతల పథకంపై చంద్రబాబు వైఖరి ఏంటో తెలియజేయాలి అని డిమాండ్ చేసారు. ఓటుకు నోటు కేసు వల్ల చంద్రబాబు తెలంగాణ వదిలి రావడం వలన టిఎస్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కట్టిందని అన్నారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనం సహించేది లేదన్నారు ఆయన.