పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా శిల్పాశెట్టి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో శిల్ప శెట్టి రచ్చ చేసే విధంగా కనిపిస్తోంది. తన పైన మరియు తన భర్తపైన అసత్యమైన వార్తలు ప్రచారం చేస్తునంరంటూ 29 మీడియా హౌసెస్ పైన శిల్పా శెట్టి పరువు నష్టం దావా వేసింది. ఇక ఈ కేసుకు సంబంధించిన విచారణ రేపు శనివారం రోజున బాంబే హై కోర్టులో జరగనుంది. ప్రస్తుతం రాజ్ కుంద్రా రేమండ్ పై జైలు లో ఉండగా, శిల్ప ను సైతం పోలీసులు తన ఇంట్లోనే విచారణ చేసారు. ఈ విచారణ సమయంలో తనకు తన భర్త వ్యాపారాలతో ఎలాంటి ప్రమేయం లేదంటూ శిల్ప శెట్ట్టి స్ప్రష్టం చేసిందని సమాచారం. అంతే కాదు ఆ సమయంలో రాజ్ కుంద్రా ను సైతం ఇంటికి తీసుకెళ్లగా పోలీసుల ముందే శిల్ప రాజ్ కుంద్రా తో గొడవకు దిగినట్టుగా తెలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: