టోక్యో ఒలంపిక్స్ లో జపాన్ పై భారత హాకీ టీం 5-2 తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే హాకీ పురుషుల టీమ్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్న సంగతి మన అందరికి విషయం మనందరికీ తెలిసిందే. చివరి మ్యాచ్ లో అర్జెంటీనా పై గెలవడంతో ఫైనల్ క్వార్టర్ ఫైనల్ కి చేరుకుంది ఇండియా. ఇక తన తదుపరి మ్యాచ్ పతకం వేటలో రెండవ స్థానం కోసం తలపడనుంది హర్మాన్ ప్రీత్ ఆట మొదటి 15 నిముషాలలోనే అద్భుతమైన గోల్ చేసాడు. ఇక ఆ తర్వాత సైతం ఎలాంటి చాన్స్ ఇవ్వకుండానే భరత్ తన పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తూ ఈ గెలుపును సొంతం చేసుకున్నారు. ఒక దశలో 2-2 తో గేమ్ ని పోటా పోటీ గా మార్చగా జపాన్ ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వకుండా ఎట్టకేలకు విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు భరత్ ప్లేయర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: