ప్రతి ఒక్కరు లౌక్యంగా బతకడం నేర్చుకోవాలి అని సూచించారు. రాజకీయ నాయకులెవరూ కాపు కులాన్నిబాగు చేయలేదన్నారు. కాపు పిల్లలే కాపు కులంని బాగు చేశారు అని ఆయన వ్యాఖ్యానించారు. బెజవాడ వాసి అయినందుకే అడపా శేషగిరిరావు కు కాపు పదవిని జగన్మోహన్రెడ్డి ఇచ్చారు అని వెల్లడించారు. ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత జగన్మోహన్రెడ్డి ఇచ్చారు అని అన్నారు.
ప్రతి ఒక్కరు లౌక్యంగా బతకడం నేర్చుకోవాలి అని సూచించారు. రాజకీయ నాయకులెవరూ కాపు కులాన్నిబాగు చేయలేదన్నారు. కాపు పిల్లలే కాపు కులంని బాగు చేశారు అని ఆయన వ్యాఖ్యానించారు. బెజవాడ వాసి అయినందుకే అడపా శేషగిరిరావు కు కాపు పదవిని జగన్మోహన్రెడ్డి ఇచ్చారు అని వెల్లడించారు. ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత జగన్మోహన్రెడ్డి ఇచ్చారు అని అన్నారు.