కాపుల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టినందుకు చంద్రబాబుకి తగిన శాస్తి జరిగిందని ఓసి లో వెనకబడి ఆర్థికంగా వెనుకబడిన కాపులకు న్యాయం చేస్తాం అని స్పష్టం చేసారు. 10% కాపులకు రిజర్వేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేసారు. ముద్ర పద్మనాభం కుటుంబాన్ని గత ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. అందరూ బాగుండాలి అందులో కాపులు ఉండాలి.. ఇదే సిద్ధాంతంతో ముందుకు కొనసాగుతాం అని మంత్రి పేర్కొన్నారు.
కాపుల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టినందుకు చంద్రబాబుకి తగిన శాస్తి జరిగిందని ఓసి లో వెనకబడి ఆర్థికంగా వెనుకబడిన కాపులకు న్యాయం చేస్తాం అని స్పష్టం చేసారు. 10% కాపులకు రిజర్వేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేసారు. ముద్ర పద్మనాభం కుటుంబాన్ని గత ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. అందరూ బాగుండాలి అందులో కాపులు ఉండాలి.. ఇదే సిద్ధాంతంతో ముందుకు కొనసాగుతాం అని మంత్రి పేర్కొన్నారు.