టోక్యో ఒలంపిక్స్ లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఓటమి పాలయ్యింది. చైనా కు చెందిన తైజాయింగ్‌ అనే క్రీడాకారిణి తో తలపడిన సింధు తన గత మ్యాచ్ ల ఫలితాన్ని పునరావృతం చేసింది. ఈ ఒలంపిక్స్ లో ఇప్పటి వరకు ఒక్క సెట్ కూడా ఓడిపోని సింధు అత్యంత క్లిష్టమైన మరియు ముఖ్యమైన మ్యాచ్ లో గట్టెక్కలేకపోయింది. ఇంతకు ముందు సైతం తైజాయింగ్‌ తో పీవీ సింధు కొన్ని చేదు అనుభవాలు ఉండగా, అదే ఫలితం ఇప్పుడు మళ్ళి రావడం యావత్ భరత్ దేశాన్ని నిరాశలో ముంచింది. పతకంతో తిరిగి వస్తుంది అనుకున్న సింధు ఓటమి పాలయ్యింది అనే విషయాన్నీ ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 21-18, 21 - 12 పాయింట్స్ తో వరస సీట్లతో సింధు ఓటమి పాలయ్యింది. ఓడినప్పటికీ సింధు కాశ్యం గెలిచే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: