దీని ప్రకారం అసైన్డ్ భూములు కొని ప్లాట్లు తీసుకున్న వారికి నోటీసులు ఇవ్వాలని సీఐడీ నిర్ణయం తీసుకుంది. రెండు రోజులుగా దాదాపు 50 మందికి నోటీసు వచ్చినట్లు సమాచారం మిగిలినవారికి వారం రోజులు నోటీసు ఇవ్వనున్నారు. అధికారంలోకి వచ్చాక జి.ఓ.నెం 41 రద్దు చేసి జి.ఓ.నెం. 316 విడుదల చేసిన వైసీపీ సర్కార్... అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనుగోలు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. నోటీస్ అందుకున్న వారంతా 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సిఐడి పేర్కొంది.
దీని ప్రకారం అసైన్డ్ భూములు కొని ప్లాట్లు తీసుకున్న వారికి నోటీసులు ఇవ్వాలని సీఐడీ నిర్ణయం తీసుకుంది. రెండు రోజులుగా దాదాపు 50 మందికి నోటీసు వచ్చినట్లు సమాచారం మిగిలినవారికి వారం రోజులు నోటీసు ఇవ్వనున్నారు. అధికారంలోకి వచ్చాక జి.ఓ.నెం 41 రద్దు చేసి జి.ఓ.నెం. 316 విడుదల చేసిన వైసీపీ సర్కార్... అసైన్డ్ రైతుల నుంచి భూములు కొనుగోలు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. నోటీస్ అందుకున్న వారంతా 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని సిఐడి పేర్కొంది.