అజెండాలో కొన్ని అంశాలను పెట్టడం లేదన్న కొండబాబు... చెత్త పై పన్ను వేయటం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు. ప్రజల పక్షాన టీడీపీ కార్పొరేటర్లు పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే తీరుకు ప్రజలే కాదు అధికారులు కూడా భయపడుతున్నారని వ్యాపారాలు లేవ్ పన్నులు తగ్గించండి అని అప్పట్లో ద్వారంపూడి తన గోదాములకు 4 లక్షల రూపాయలు తగ్గించుకున్నారని ప్రస్తావించారు. అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కి టీడీపీ భయపడే ప్రసక్తే లేదని ఇలాంటివి చాలా చూసామన్నారు.
అజెండాలో కొన్ని అంశాలను పెట్టడం లేదన్న కొండబాబు... చెత్త పై పన్ను వేయటం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఆరోపించారు. ప్రజల పక్షాన టీడీపీ కార్పొరేటర్లు పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే తీరుకు ప్రజలే కాదు అధికారులు కూడా భయపడుతున్నారని వ్యాపారాలు లేవ్ పన్నులు తగ్గించండి అని అప్పట్లో ద్వారంపూడి తన గోదాములకు 4 లక్షల రూపాయలు తగ్గించుకున్నారని ప్రస్తావించారు. అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కి టీడీపీ భయపడే ప్రసక్తే లేదని ఇలాంటివి చాలా చూసామన్నారు.