ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ వీరే హత్య చేసి ఉంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి కి కానీ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డికి కానీ రంగయ్య చెప్పి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది కదా అని అన్నారు. ఈ విషయం రంగయ్య చెప్పే దానికి రెండు సంవత్సరాలు పట్టిందా అంటూ ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి ని చంపిన హంతకులు ఎవరో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి తెలుసని అన్నారు. వందకు వందశాతం జగన్మోహన్ రెడ్డికి తెలిసే హత్యకు సంబంధించిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ వీరే హత్య చేసి ఉంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి కి కానీ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డికి కానీ రంగయ్య చెప్పి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది కదా అని అన్నారు. ఈ విషయం రంగయ్య చెప్పే దానికి రెండు సంవత్సరాలు పట్టిందా అంటూ ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి ని చంపిన హంతకులు ఎవరో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి తెలుసని అన్నారు. వందకు వందశాతం జగన్మోహన్ రెడ్డికి తెలిసే హత్యకు సంబంధించిన వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.