మహిళల కోసం ఎన్ని చట్టాలు చేస్తున్నా ఎక్కడా మగాళ్లలో భయం కలగడం లేదు, ఆరేళ్ళ పసిపాప నుంచి అరవై ఏళ్ళ పండు ముదుసలి దాకా ఎవరినీ వదలడం లేదు కామాంధులు.. తాజాగా రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఒక యువకుడు ఒక వృద్ధ మహిళ గురించి సభ్య సమాజం తలదించుకునే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హృదయ విదారక సంఘటన హనుమాన్‌గఢ్ జిల్లాలోని పిలిబంగా నుండి జరిగింది. దుల్మన గ్రామంలో, క్రూరమైన ఒక యువకుడు మానవత్వాన్ని సిగ్గుపడేలా చేశాడు, బుధవారం రాత్రి, 19 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ అతను 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు కానీ ఆమె ప్రతిఘటించడంతో తరువాత ఆ యువకుడు మైండ్ పని చేయలేదు విచక్షణ కోల్పోయాడు, వెంటనే వృద్ధురాలిని గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అతను మహిళ మృతదేహంపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు, దాడి చేసిన నిందితుడైన యువకుడిని అరెస్టు చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: