తాజాగా బాలాపూర్ లడ్డూ కి వేలం పాత నిర్వహించారు. దాదాపుగా 19 లక్షలు పలికింది ఈ లడ్డు. 18 లక్షల 90 వేల రూపాయలకు మర్రి శశాంక్ రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూ రికార్డ్ ధర పలకడం తో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో కలిసి ఆయన లడ్డూ కొనుగోలు చేసారు.
తాజాగా బాలాపూర్ లడ్డూ కి వేలం పాత నిర్వహించారు. దాదాపుగా 19 లక్షలు పలికింది ఈ లడ్డు. 18 లక్షల 90 వేల రూపాయలకు మర్రి శశాంక్ రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూ రికార్డ్ ధర పలకడం తో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో కలిసి ఆయన లడ్డూ కొనుగోలు చేసారు.