జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాలకు గాను 433 ఏకగ్రీవం కాగా 419 జరిగిన ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది అని పేర్కొన్నారు. 433 ఏకగ్రీవమై స్థానాల్లో వైఎస్ ఆర్ సిపి,410 టిడిపి 8, సిపిఐ 1,స్వతంత్రులు 14 గెలుపొందారు అని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 11 కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసారు. 116 మంది జెడ్పిటిసి ,1040 మంది ఎంపిటిసి అభ్యర్థులు బరిలో ఉన్నారు అని అధికారులు వివరించారు. మూడు వేల మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ లో పాల్గొంటున్నారు అని ప్రతి రెండు గంటలకు ఒక సారి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు అని అధికారులు తెలిపారు.
జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాలకు గాను 433 ఏకగ్రీవం కాగా 419 జరిగిన ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది అని పేర్కొన్నారు. 433 ఏకగ్రీవమై స్థానాల్లో వైఎస్ ఆర్ సిపి,410 టిడిపి 8, సిపిఐ 1,స్వతంత్రులు 14 గెలుపొందారు అని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 11 కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసారు. 116 మంది జెడ్పిటిసి ,1040 మంది ఎంపిటిసి అభ్యర్థులు బరిలో ఉన్నారు అని అధికారులు వివరించారు. మూడు వేల మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ లో పాల్గొంటున్నారు అని ప్రతి రెండు గంటలకు ఒక సారి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు అని అధికారులు తెలిపారు.