9 ఏళ్ల మైనర్ బాలికపై వరుసకు బావ ప్రశాంత్ కుమార్ లైంగిక దాడి చేయడం సంచలనం అయింది. పదిరోజుల క్రితం ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనపై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భయంతో పురుగులమందు తాగి నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయబోయినట్టుగా తెలుస్తుంది. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.
9 ఏళ్ల మైనర్ బాలికపై వరుసకు బావ ప్రశాంత్ కుమార్ లైంగిక దాడి చేయడం సంచలనం అయింది. పదిరోజుల క్రితం ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటనపై పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భయంతో పురుగులమందు తాగి నిందితుడు ఆత్మహత్యాయత్నం చేయబోయినట్టుగా తెలుస్తుంది. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.