పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు తరలించారు అని కృష్ణా నదీ యాజమాయ బోర్డ్ దృష్టికి ఈఎన్సీ తీసుకువెళ్ళింది. హంద్రీనీవా ద్వారా ఏపీ 9.28 టీఎంసీలు నీరు తరలించింది అని ఈఎన్సీ లేఖలో పేర్కొంది. 1976 ఒప్పందం ప్రకారం ఏపీ 34 టీఎంసీల లోపే తీసుకోవాలి అని ఈఎన్సీ కోరింది. అటు తెలంగాణా ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే.
పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు తరలించారు అని కృష్ణా నదీ యాజమాయ బోర్డ్ దృష్టికి ఈఎన్సీ తీసుకువెళ్ళింది. హంద్రీనీవా ద్వారా ఏపీ 9.28 టీఎంసీలు నీరు తరలించింది అని ఈఎన్సీ లేఖలో పేర్కొంది. 1976 ఒప్పందం ప్రకారం ఏపీ 34 టీఎంసీల లోపే తీసుకోవాలి అని ఈఎన్సీ కోరింది. అటు తెలంగాణా ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే.