దళితులకు ఇచ్చిన భూములెంత, తీసుకున్న భూములు ఎంత అని ప్రశ్నించారు. కేటీఆర్.. అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రం విడుదల చేయగలరా అని ఆయన నిలదీశారు. దళిత , గిరిజన భూముల మీద చర్చ పెట్టగలరా అంటూ ప్రశ్నించారు. ఒక్కరికి అవకాశం ఇచ్చి..చిత్త శుద్ధి నిరూపించుకోండి అని ఆయన సూచించారు. నిరుద్యోగ భృతి మీద చర్చ పెట్టాలి అని ఎమ్మెల్యే డిమాండ్ చేసారు.
దళితులకు ఇచ్చిన భూములెంత, తీసుకున్న భూములు ఎంత అని ప్రశ్నించారు. కేటీఆర్.. అసెంబ్లీ సాక్షిగా శ్వేత పత్రం విడుదల చేయగలరా అని ఆయన నిలదీశారు. దళిత , గిరిజన భూముల మీద చర్చ పెట్టగలరా అంటూ ప్రశ్నించారు. ఒక్కరికి అవకాశం ఇచ్చి..చిత్త శుద్ధి నిరూపించుకోండి అని ఆయన సూచించారు. నిరుద్యోగ భృతి మీద చర్చ పెట్టాలి అని ఎమ్మెల్యే డిమాండ్ చేసారు.