ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కుటుంబ సమేతంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. పలు కీలక అంశాల గురించి గవర్నర్ వద్ద ఆయన చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు త్వరలో జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే క్యాబినెట్లోకి తీసుకునే వారి గురించి ముఖ్యమంత్రి జగన్ ఆయన వద్ద ప్రస్తావించగా సూచనలు ఉన్నాయని తెలుస్తోంది.

అలాగే తుఫాన్ నష్టానికి సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన కూడా జగన్ గవర్నర్ వద్ద పలు నివేదికలు సమర్పించే అవకాశాలున్నాయని సమాచారం. అయితే తుఫాన్ నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ కు ఫోన్ చేసే అవకాశం ఉన్న  నేపథ్యంలో జగన్ ను పిలిచి నష్టాన్ని గవర్నర్ తెలుసుకుని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వివరించే సూచనలు ఉన్నాయని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp