జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి అనే విషయం అర్ధమవుతుంది. రాజకీయంగా ఇప్పుడు అధికార పార్టీ నేతలు బలంగా ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచి విమర్శలు చేస్తున్నారు. ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన స్పీడ్ గా విమర్శలు చేస్తున్నారు. ఆ సినిమా కార్యక్రమంలో మంత్రులను తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.

నిన్న కుక్కలకు సంబంధించి వీడియో ఒకటి పోస్ట్ చేసారు. ఆ వీడియో తన ఫేవరేట్ అంటూ ఆయన వీడియో పోస్ట్ చేసి తీవ్ర విమర్శలు చేసారు. ఇక దానికి మంచి స్పందన సోషల్ మీడియాలో వచ్చింది. వైసీపీ ప్రభుత్వం 'పాలసీ ఉగ్రవాదం' కి అన్నీ రంగాలు  అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి అని తాజాగా ఆయన పోస్ట్ చేసారు. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది అంటూ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: