టీఆర్ఎస్ నీచపు పార్టీ, ఆ పార్టీనేతలు నీచపు మనుషులు అని విమర్శలు చేసారు. చిల్లర చేష్టలు చేస్తే.. ప్రజలు సహించరు అని హెచ్చరించారు. కేసీఆర్ అహంకానికి, హుజురాబాద్ ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి అని అన్నారు ఆయన. ఆర్డీవో ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయి.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు. అక్టోబర్ రెండున హుజురాబాద్ లో బండి సంజయ్ ర్యాలీ ఉంటుంది అని తెలిపారు.
టీఆర్ఎస్ నీచపు పార్టీ, ఆ పార్టీనేతలు నీచపు మనుషులు అని విమర్శలు చేసారు. చిల్లర చేష్టలు చేస్తే.. ప్రజలు సహించరు అని హెచ్చరించారు. కేసీఆర్ అహంకానికి, హుజురాబాద్ ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి అని అన్నారు ఆయన. ఆర్డీవో ఆధ్వర్యంలోనే దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయి.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం అని పేర్కొన్నారు. అక్టోబర్ రెండున హుజురాబాద్ లో బండి సంజయ్ ర్యాలీ ఉంటుంది అని తెలిపారు.