వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, వైఎస్ విజయమ్మ నివాళి అర్పించారు. రేపటి నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించబోయేముందు తండ్రి ఆశీస్సులు తీసుకున్న షర్మిల.. కన్నీరు పెట్టుకున్నారు అక్కడ. ఆమెతో పాటు నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్ టీపీ తెలంగాణ నేతలు వైఎస్ కుటుంబ అభిమానులు కూడా ఉన్నారు.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, వైఎస్ విజయమ్మ నివాళి అర్పించారు. రేపటి నుంచి ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించబోయేముందు తండ్రి ఆశీస్సులు తీసుకున్న షర్మిల.. కన్నీరు పెట్టుకున్నారు అక్కడ. ఆమెతో పాటు నివాళులు అర్పించిన వారిలో వైఎస్సార్ టీపీ తెలంగాణ నేతలు వైఎస్ కుటుంబ అభిమానులు కూడా ఉన్నారు.