టిడిపి కేంద్ర కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడి దిగడమే కాకుండా... కార్యాలయం గేట్లను నెట్టేసి లోపలికి వెళ్లి ఫర్నిచర్ అలాగే అద్దాలపై రాళ్లు విసిరారు. కార్యాలయంలో కనబడిన వారిపై దాడులకు దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ దాడులకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ కి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు భద్రత కల్పించాలని గవర్నర్ ను ఆయన విజ్ఞప్తి చేశారు.
టిడిపి కేంద్ర కార్యాలయం పై వైసీపీ నాయకులు దాడి దిగడమే కాకుండా... కార్యాలయం గేట్లను నెట్టేసి లోపలికి వెళ్లి ఫర్నిచర్ అలాగే అద్దాలపై రాళ్లు విసిరారు. కార్యాలయంలో కనబడిన వారిపై దాడులకు దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ దాడులకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గవర్నర్ కి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు భద్రత కల్పించాలని గవర్నర్ ను ఆయన విజ్ఞప్తి చేశారు.