రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని డీజీపీ కార్యాలయం పేర్కొంది. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించాం అని అన్నారు డీజీపీ. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయనం పాటిస్తూ సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని డీజీపీ కార్యాలయం పేర్కొంది. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించాం అని అన్నారు డీజీపీ. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయనం పాటిస్తూ సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు.