ఈ పథకం ద్వారా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. చెల్లింకపోతే ప్రయోజనం అనేది ఉండదు. ప్రతినెల ఈఎంఐ చెల్లించాలి. గడువు దాటినట్టయితే సున్నా వడ్డీ అనేది రాదు. 90 రోజులు గడువు దాటినప్పుడు అది వర్తిస్తుంది. కాబట్టి ప్రతి లబ్దిదారుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలు చిరువ్యాపారులను అసలు పట్టించుకోలేదు. 4,50,546 మంది చిరువ్యాపారులు లబ్ది పొందారు. లబ్దిదారుల ఖాతాలో 16.36 కోట్ల వడ్డీ జమ అయింది.
ఈ పథకం ద్వారా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. చెల్లింకపోతే ప్రయోజనం అనేది ఉండదు. ప్రతినెల ఈఎంఐ చెల్లించాలి. గడువు దాటినట్టయితే సున్నా వడ్డీ అనేది రాదు. 90 రోజులు గడువు దాటినప్పుడు అది వర్తిస్తుంది. కాబట్టి ప్రతి లబ్దిదారుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలు చిరువ్యాపారులను అసలు పట్టించుకోలేదు. 4,50,546 మంది చిరువ్యాపారులు లబ్ది పొందారు. లబ్దిదారుల ఖాతాలో 16.36 కోట్ల వడ్డీ జమ అయింది.