అందుకే ఆ పార్టీ ఆఫీసును పగలగొట్టారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు 420 - నాలుగు బల్లలు, కుర్చీలు పగలగొడితే ప్రజాస్వామ్యం ఖూనీ ఆయినట్టా అని నిలదీశారు. నీ ఆఫీసులో బల్లలు పగిలితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు బందుకు పిలుపునిస్తే రాష్ట్రంలో బడ్డీకొట్టు కూడా మూయించలేడు అంటూ ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు.
అందుకే ఆ పార్టీ ఆఫీసును పగలగొట్టారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు 420 - నాలుగు బల్లలు, కుర్చీలు పగలగొడితే ప్రజాస్వామ్యం ఖూనీ ఆయినట్టా అని నిలదీశారు. నీ ఆఫీసులో బల్లలు పగిలితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? అంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు బందుకు పిలుపునిస్తే రాష్ట్రంలో బడ్డీకొట్టు కూడా మూయించలేడు అంటూ ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసారు.