దీంతో టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు చేసి దాడి ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ నియోజకవర్గంపై పడే ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేవిధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిశారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.
దీంతో టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతలు చేసి దాడి ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ నియోజకవర్గంపై పడే ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేవిధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిశారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.