కాగా ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ అంశం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ దుమారానికి దారితీస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి తోటలు సాగుచేసే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు గంజాయి తోటలను గిరిజనులు స్వయంగా ధ్వంసం చేసుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ అంశం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ దుమారానికి దారితీస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి తోటలు సాగుచేసే వారిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు గంజాయి తోటలను గిరిజనులు స్వయంగా ధ్వంసం చేసుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.