గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ను టీడీపీ నేతలు గురువారం సాయంత్రం కలుస్తున్నారు అని ఆ పార్టీ నేతలు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు వారికి ఆయన సమయం ఇచ్చారు అని పేర్కొన్నాయి పార్టీ వర్గాలు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, టీడీపీ నేతలు తదితరులు గవర్నర్ వద్దకు వెళ్తున్నారు అని టీడీపీ వర్గాలు తెలిపాయి.
గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ను టీడీపీ నేతలు గురువారం సాయంత్రం కలుస్తున్నారు అని ఆ పార్టీ నేతలు తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు వారికి ఆయన సమయం ఇచ్చారు అని పేర్కొన్నాయి పార్టీ వర్గాలు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, టీడీపీ నేతలు తదితరులు గవర్నర్ వద్దకు వెళ్తున్నారు అని టీడీపీ వర్గాలు తెలిపాయి.