రూ.75వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న బ్రాహ్మణులు ఈ పథకానికి అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మరణించిన 40 రోజుల లోపు ఆయా కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని.. 40 రోజుల గడువు దాటితే వర్తించదని వెల్లడించింది. andhrabrahmin.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఈ వ్యవహారాలను చూసుకోనున్నది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కుల ధృవీకరణ పత్రం, మరణించిన వారి డెత్ సర్టిఫికెట్, వార్షిక ఆదాయం 75,000 కంటే తక్కువ ఉండాలి. మరణించిన వారి గుర్తింపుకార్డు, కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి.
రూ.75వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న బ్రాహ్మణులు ఈ పథకానికి అర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మరణించిన 40 రోజుల లోపు ఆయా కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని.. 40 రోజుల గడువు దాటితే వర్తించదని వెల్లడించింది. andhrabrahmin.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఈ వ్యవహారాలను చూసుకోనున్నది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కుల ధృవీకరణ పత్రం, మరణించిన వారి డెత్ సర్టిఫికెట్, వార్షిక ఆదాయం 75,000 కంటే తక్కువ ఉండాలి. మరణించిన వారి గుర్తింపుకార్డు, కుటుంబ సభ్యుల గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి.