తాజాగా దీనిపై విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జీ దేవినేని అవినాష్ స్పందిస్తూ.. టీడీపీ జాతీయ కార్యాలయంలో దాడి చేసిన వారిలో నా అనుచరులు ఉంటే ఉండవచ్చని.. అంత మాత్రాన వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే అవినాష్ మనుషులు దాడి చేసిన వారిలో ఉన్నారని టీడీపీ ఆరోపించింది. ఈ తరుణంలో అవినాష్ ఇలా స్పందించాడు. సీఎం జగన్ను దూషించినందుకే మావాళ్లు దాడి చేశారు. దూషించి ఉండకుంటే దాడులు జరిగేవా అని ఆయన అభిప్రాయ పడ్డాడు.
తాజాగా దీనిపై విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జీ దేవినేని అవినాష్ స్పందిస్తూ.. టీడీపీ జాతీయ కార్యాలయంలో దాడి చేసిన వారిలో నా అనుచరులు ఉంటే ఉండవచ్చని.. అంత మాత్రాన వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే అవినాష్ మనుషులు దాడి చేసిన వారిలో ఉన్నారని టీడీపీ ఆరోపించింది. ఈ తరుణంలో అవినాష్ ఇలా స్పందించాడు. సీఎం జగన్ను దూషించినందుకే మావాళ్లు దాడి చేశారు. దూషించి ఉండకుంటే దాడులు జరిగేవా అని ఆయన అభిప్రాయ పడ్డాడు.