ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ- చతీస్గడ్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన ములుగు-బీజాపూర్ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పులలో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎస్ఎల్ఆర్, ఎకె47 రైఫిల్లు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దు లో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ- చతీస్గడ్ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన ములుగు-బీజాపూర్ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పులలో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎస్ఎల్ఆర్, ఎకె47 రైఫిల్లు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దు లో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి.