వారి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. అందుకు సంబంధించిన అధికారులందరూ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పని చేస్తుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి గురించి సత్యవతి రాథోడ్ వర్ణించారు. ముఖ్యంగా గిరిజనుల పోడు భూముల సమస్యను కేంద్ర ప్రభుత్వం కూడ పరిష్కరించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించాడు. పోడు భూములకు కూడ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు వర్తింపజేయాలని కోరారు.
వారి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. అందుకు సంబంధించిన అధికారులందరూ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో పని చేస్తుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి గురించి సత్యవతి రాథోడ్ వర్ణించారు. ముఖ్యంగా గిరిజనుల పోడు భూముల సమస్యను కేంద్ర ప్రభుత్వం కూడ పరిష్కరించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించాడు. పోడు భూములకు కూడ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు వర్తింపజేయాలని కోరారు.