ఈ నేపధ్యంలో నేడు సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 వలన మరణించిన వారి కుటుంబానికి ₹50,000 లు మంజూరు చేసేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోవిడ్ 19 మూలంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం వర్తిస్తుంది అని ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. దరఖాస్తు నమునాను కూడా ఉత్తర్వులలో ఏపీ ప్రభుత్వం పేర్కొన్నది.
ఈ నేపధ్యంలో నేడు సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 వలన మరణించిన వారి కుటుంబానికి ₹50,000 లు మంజూరు చేసేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోవిడ్ 19 మూలంగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం వర్తిస్తుంది అని ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. దరఖాస్తు నమునాను కూడా ఉత్తర్వులలో ఏపీ ప్రభుత్వం పేర్కొన్నది.