మూడు పథకాల ద్వారా రైతన్నలకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్సార్ యంత్ర సేవా పథకాల క్రింద రూ. 2,190 కోట్ల లబ్ది చేకూరుతుంది అని ప్రభుత్వం తెలిపింది. ఇది వరకే ఆగష్టులో రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా అందించారు. పీఎం కిసాన్ క్రింద జమ చేసిన సాయం రూ. 977 కోట్లు పోను, మిగిలిన మొత్తం రూ. 1,213 కోట్లు నేడే బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.
మూడు పథకాల ద్వారా రైతన్నలకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం, వైఎస్సార్ యంత్ర సేవా పథకాల క్రింద రూ. 2,190 కోట్ల లబ్ది చేకూరుతుంది అని ప్రభుత్వం తెలిపింది. ఇది వరకే ఆగష్టులో రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా అందించారు. పీఎం కిసాన్ క్రింద జమ చేసిన సాయం రూ. 977 కోట్లు పోను, మిగిలిన మొత్తం రూ. 1,213 కోట్లు నేడే బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.