టిటిడి బోర్డు సభ్యులు గా ఉన్న నేను ప్రస్తుతం అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సబబు కాదన్నారు ఆయన. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిలలో, మసీదులలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం లేదా అని అని నిలదీశారు. - సామాజిక మాధ్యమంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైరల్ చేయడం పసుపు చొక్కాలు ధరించే నాయకులు పని అని ఆయన మండిపడ్డారు.
టిటిడి బోర్డు సభ్యులు గా ఉన్న నేను ప్రస్తుతం అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సబబు కాదన్నారు ఆయన. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిలలో, మసీదులలో జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం లేదా అని అని నిలదీశారు. - సామాజిక మాధ్యమంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైరల్ చేయడం పసుపు చొక్కాలు ధరించే నాయకులు పని అని ఆయన మండిపడ్డారు.