తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం అకస్మాత్తుగా భూకంపం సంభవించినది. కాంప్ బెల్ బే కు ఈశాన్య దిశగా ఈ భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతమైందని తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదు అయినది. ఈ భూకంపం ధాటికి స్థానికంగా ఉన్న భూమి ప్రకంపనలకు గురవ్వడంతో ఒక్కసారిగా జనాలు ఉలక్కిపడ్డట్టు అయ్యారు
తాజాగా అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం ఉదయం అకస్మాత్తుగా భూకంపం సంభవించినది. కాంప్ బెల్ బే కు ఈశాన్య దిశగా ఈ భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతమైందని తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదు అయినది. ఈ భూకంపం ధాటికి స్థానికంగా ఉన్న భూమి ప్రకంపనలకు గురవ్వడంతో ఒక్కసారిగా జనాలు ఉలక్కిపడ్డట్టు అయ్యారు