అయితే రూ.300వరకూ సబ్సిడీ పొందాలనుకుంటే మాత్రం ఇలా చేయండి. తమ సబ్సీడి ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలపై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో ప్రభుత్వం సబ్సీడి రూపంలో ఇచ్చే మినహాయింపులను పెంచాలని నిర్ణయించినది. సబ్సీడి ద్వారా గరిష్ట ప్రయోజనం చేకూరనుంది. అయితే గతంలో రూ.174.86 సబ్సిడీ పొందుతుండగా ఇప్పుడు రూ.312.48 వరకు పెంచారు. ఆధార్తో లింక్ చేయాలంటే మాత్రం ఇండియన్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కస్టమర్ల కోసం cx.indianoil.in వెబ్సైట్ సందర్శించాలి. ఇక మీరే మీ ఆధార్ కార్డును సబ్సిడీ బ్యాంక్ ఖాతాతో నేరుగా లింక్ చేసుకోవచ్చు.
అయితే రూ.300వరకూ సబ్సిడీ పొందాలనుకుంటే మాత్రం ఇలా చేయండి. తమ సబ్సీడి ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలపై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో ప్రభుత్వం సబ్సీడి రూపంలో ఇచ్చే మినహాయింపులను పెంచాలని నిర్ణయించినది. సబ్సీడి ద్వారా గరిష్ట ప్రయోజనం చేకూరనుంది. అయితే గతంలో రూ.174.86 సబ్సిడీ పొందుతుండగా ఇప్పుడు రూ.312.48 వరకు పెంచారు. ఆధార్తో లింక్ చేయాలంటే మాత్రం ఇండియన్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కస్టమర్ల కోసం cx.indianoil.in వెబ్సైట్ సందర్శించాలి. ఇక మీరే మీ ఆధార్ కార్డును సబ్సిడీ బ్యాంక్ ఖాతాతో నేరుగా లింక్ చేసుకోవచ్చు.