ముఖ్యంగా నాలుగు జిల్లాలోని పాఠశాలలకు, కళాశాలలకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులను ప్రకటించినది. ఇక ఆయా జిల్లాల ప్రజలు కూడా వారానికి సరిపడే నిత్యవసరాలను ఇండ్లలో ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఇవాళ గురువారం ఒక్కరోజే 33 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు కురవడంతో తూత్తుకుడి ఎయిర్ఫోర్ట్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పలు విమానాలను అధికారులు దారి మళ్లిస్తూ ఉన్నారు. అదేవిధంగా చెన్నై నగర సమీపంలోని జిల్లాలకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ముఖ్యంగా నాలుగు జిల్లాలోని పాఠశాలలకు, కళాశాలలకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులను ప్రకటించినది. ఇక ఆయా జిల్లాల ప్రజలు కూడా వారానికి సరిపడే నిత్యవసరాలను ఇండ్లలో ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఇవాళ గురువారం ఒక్కరోజే 33 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు కురవడంతో తూత్తుకుడి ఎయిర్ఫోర్ట్లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పలు విమానాలను అధికారులు దారి మళ్లిస్తూ ఉన్నారు. అదేవిధంగా చెన్నై నగర సమీపంలోని జిల్లాలకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం వెల్లడించింది.