పండిన పంటను కల్లంలోంచి నేరుగా గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. దాదాపు మూడు రోజుల పాటు నిరీక్షించినా కానీ.. ఆ రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. రాత్రి, పగలు తేడా లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దే మూడు రోజుల పాటు కాపు గాసాడు. అది జీర్ణించుకోలేని రాజయ్యకు గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా గుండెపోటు సంభవించింది. స్థానికంగా తోటి రైతులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రైతు రాజయ్య మృతి చెందాడు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ప్రభుత్వం జాప్యం చేయడం మూలంగానే రాజయ్య అనే రైతు మృతి చెందాడు అని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈనెల 22న వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం వద్ద కూడా ధాన్యాన్ని ఆరబెడుతున్న ఓ రైతు గుండెపోటు మరణించిన విషయం విధితమే.
పండిన పంటను కల్లంలోంచి నేరుగా గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. దాదాపు మూడు రోజుల పాటు నిరీక్షించినా కానీ.. ఆ రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. రాత్రి, పగలు తేడా లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దే మూడు రోజుల పాటు కాపు గాసాడు. అది జీర్ణించుకోలేని రాజయ్యకు గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా గుండెపోటు సంభవించింది. స్థానికంగా తోటి రైతులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రైతు రాజయ్య మృతి చెందాడు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ప్రభుత్వం జాప్యం చేయడం మూలంగానే రాజయ్య అనే రైతు మృతి చెందాడు అని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈనెల 22న వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం వద్ద కూడా ధాన్యాన్ని ఆరబెడుతున్న ఓ రైతు గుండెపోటు మరణించిన విషయం విధితమే.