అదేవిధంగా మరో మూడు బోగీలకు కూడా మంటలు వ్యాపించడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయి ఆ బోగీలను వేరు చేసారు. వెంటనే ప్రయాణికులను రైలు నుంచి కిందికి దించి సురక్షితంగా కాపాడారు. దీంతో ప్రాణాపాయం తప్పినది. హేతంపూర్ స్టేషన్ నుంచి వెళ్లిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్వే ప్రమాదం దృష్ట్యా ఆ రూట్లో కొద్ది సేపటి వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేసారు అధికారులు.
అదేవిధంగా మరో మూడు బోగీలకు కూడా మంటలు వ్యాపించడంతో రైల్వే అధికారులు అప్రమత్తం అయి ఆ బోగీలను వేరు చేసారు. వెంటనే ప్రయాణికులను రైలు నుంచి కిందికి దించి సురక్షితంగా కాపాడారు. దీంతో ప్రాణాపాయం తప్పినది. హేతంపూర్ స్టేషన్ నుంచి వెళ్లిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్వే ప్రమాదం దృష్ట్యా ఆ రూట్లో కొద్ది సేపటి వరకు రైళ్ల రాకపోకలను నిలిపివేసారు అధికారులు.