ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు ఉన్న బకాయిలను 36 వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినది. తాజా ఈ జీవో ప్రకారం పింఛనుదారులకు పింఛను, గ్రాట్యుటీ బకాయిలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అందజేస్తామని వివరించింది. 2020 ఏప్రిల్ 1 తరువాత మరణించిన పింఛన్ దారుల కుటుంబాలకు ఫిబ్రవరి 1న బకాయిలు చెల్లిస్తాం అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. జనవరి పెన్షన్తో సహా ఒక్కో పింఛన్ దారునికి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా పింఛన్ లభించనున్నది.
ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు ఉన్న బకాయిలను 36 వాయిదాలలో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినది. తాజా ఈ జీవో ప్రకారం పింఛనుదారులకు పింఛను, గ్రాట్యుటీ బకాయిలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అందజేస్తామని వివరించింది. 2020 ఏప్రిల్ 1 తరువాత మరణించిన పింఛన్ దారుల కుటుంబాలకు ఫిబ్రవరి 1న బకాయిలు చెల్లిస్తాం అని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. జనవరి పెన్షన్తో సహా ఒక్కో పింఛన్ దారునికి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అదనంగా పింఛన్ లభించనున్నది.