ఆయన మృతి తనను ఎంతగానే బాధించిందని వెల్లడించారు. అలుపెరుగక రాసిన ఆయన కలం ఆగిపోయిందని.. ఆయన మృతి చెందిన వార్తను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారని గుర్తు చేసారు మోడీ. న్యూమోనియాతో బాధపడుతూ ప్రముఖ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇవాళ సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు మృతి చెందారని వెల్లడించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే సిరివెన్నెల మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
ఆయన మృతి తనను ఎంతగానే బాధించిందని వెల్లడించారు. అలుపెరుగక రాసిన ఆయన కలం ఆగిపోయిందని.. ఆయన మృతి చెందిన వార్తను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారని గుర్తు చేసారు మోడీ. న్యూమోనియాతో బాధపడుతూ ప్రముఖ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇవాళ సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు మృతి చెందారని వెల్లడించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే సిరివెన్నెల మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.