కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యనేతలందరూ తరుచుగా ఆర్మీ, భద్రతా దళాల వద్దకు చేరుకుంటూనే ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంలో కాశ్మీర్లో సరిహద్దుల వద్ద ఆర్మీతో కలిసి సంబురాలు చేసుకున్నారు ప్రధాని మోడీ. అంతకు ముందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా భద్రత దళాల వద్దకు వెళ్లారు. ముఖ్యంగా భద్రత దళాల్లో మరింత ధైర్యమును నింపేందుకు నాయకులు పర్యటనలు చేపడుతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ సమయంలో సైన్యంతోనే గడుపుతున్నారు. ఇక ఈనెల 4న వచ్చే శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్షా బీఎస్ఎఫ్ దళాలతో కలవనున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యనేతలందరూ తరుచుగా ఆర్మీ, భద్రతా దళాల వద్దకు చేరుకుంటూనే ఉన్నారు. దీపావళి పండుగ సందర్భంలో కాశ్మీర్లో సరిహద్దుల వద్ద ఆర్మీతో కలిసి సంబురాలు చేసుకున్నారు ప్రధాని మోడీ. అంతకు ముందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా భద్రత దళాల వద్దకు వెళ్లారు. ముఖ్యంగా భద్రత దళాల్లో మరింత ధైర్యమును నింపేందుకు నాయకులు పర్యటనలు చేపడుతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ సమయంలో సైన్యంతోనే గడుపుతున్నారు. ఇక ఈనెల 4న వచ్చే శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్షా బీఎస్ఎఫ్ దళాలతో కలవనున్నారు.