మరోవైపు శ్రీమన్నారాయణ మృతికి పలువురు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త విన్న వెంటనే దేవినేని అవినాష్ విజయవాడ రమేష్ హాస్పిటల్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. దేవినేని నెహ్రూ సతీమణి లక్ష్మీ, బాజీ సతీమణి, టీడీపీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ, దేవినేని చందులు వినయ్ ఆస్పత్రి వద్ద నివాళులర్పించారు. అనంతరం కంచికచర్లలో పలువురు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. టీడీపీ నేతలు సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.
మరోవైపు శ్రీమన్నారాయణ మృతికి పలువురు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త విన్న వెంటనే దేవినేని అవినాష్ విజయవాడ రమేష్ హాస్పిటల్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. దేవినేని నెహ్రూ సతీమణి లక్ష్మీ, బాజీ సతీమణి, టీడీపీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ, దేవినేని చందులు వినయ్ ఆస్పత్రి వద్ద నివాళులర్పించారు. అనంతరం కంచికచర్లలో పలువురు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. టీడీపీ నేతలు సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.