ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలకు నిరుత్సాహం మిగిలిందని పేర్కొంటున్నారు. కార్యదర్శిలు అధ్యయన కమిటీ వేసారని, ప్రత్యేకంగా పిలిచారని, మేము ఆశించామని.. కుటుంబానికి నలుగురుని యూనిట్గా తీసుకోవాలి. కేవలం ముగ్గురిని మాత్రమే యూనిట్గా తీసుకుంటున్నారు. పీఆర్సీ నిర్ణయం అనేది అనుకూలంగా లేదని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలకు నిరుత్సాహం మిగిలిందని పేర్కొంటున్నారు. కార్యదర్శిలు అధ్యయన కమిటీ వేసారని, ప్రత్యేకంగా పిలిచారని, మేము ఆశించామని.. కుటుంబానికి నలుగురుని యూనిట్గా తీసుకోవాలి. కేవలం ముగ్గురిని మాత్రమే యూనిట్గా తీసుకుంటున్నారు. పీఆర్సీ నిర్ణయం అనేది అనుకూలంగా లేదని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.