సీఎం కేసీఆర్ బల్కంపేటలోని మాజీ సీఎం రోశయ్య నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. కేసీఆర్ తో పాటు మంత్రి హరీశ్రావు కూడా ఉన్నారు. రోశయ్య భీష్మాచారి అనే విషయాన్ని ప్రముఖులు ట్విట్స్ కూడా చేసారు. సంవత్సరంన్నర కాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని.. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపారు. రోశయ్య సేవలను గుర్తు చేసారు. రోశయ్య మృతి చాలా బాధకరం అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ బల్కంపేటలోని మాజీ సీఎం రోశయ్య నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. కేసీఆర్ తో పాటు మంత్రి హరీశ్రావు కూడా ఉన్నారు. రోశయ్య భీష్మాచారి అనే విషయాన్ని ప్రముఖులు ట్విట్స్ కూడా చేసారు. సంవత్సరంన్నర కాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని.. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపారు. రోశయ్య సేవలను గుర్తు చేసారు. రోశయ్య మృతి చాలా బాధకరం అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.