తాజాగా మరొకసారి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించినది. ఇవాళ రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూమి కంపించినది. ఉత్తరాఖండ్ లోని తేహ్రీ గర్వాల్ ప్రాంతంలో అకస్మాత్తుగా భూకంపం వచ్చినది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించినది. ఇదిలా ఉండగానే ఇండోనేషియాలో కూడా భూకంపం తాకినది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిందని సెంటర్ ఫర్ వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ పేర్కొన్నది.
తాజాగా మరొకసారి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించినది. ఇవాళ రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూమి కంపించినది. ఉత్తరాఖండ్ లోని తేహ్రీ గర్వాల్ ప్రాంతంలో అకస్మాత్తుగా భూకంపం వచ్చినది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించినది. ఇదిలా ఉండగానే ఇండోనేషియాలో కూడా భూకంపం తాకినది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం ఉత్తర సులవేసి ప్రావిన్స్ లో సంభవించిందని సెంటర్ ఫర్ వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ పేర్కొన్నది.