మరోవైపు కేంద్రం 5 రాష్ట్రాలకు లేఖ కూడా రాసింది. కొవిడ్ కేసులు, వారపు పాజిటివిటీ రేటు, మరణాలు, పెరుగుతుండడంతో 5 రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతాన్ని కేంద్రం అప్రమత్తం చేసినది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని కర్నాటక, కేరళ, తమిళనాడు, ఒడిషా, మిజోరం, జమ్మూ-కాశ్మీర్ లకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి నిన్న ఓ లేఖ రాసారు. ఆయా రాష్ట్రాలలో కేసులు, పాజిటివిటీ రేటు, మరణాలు ఏ ప్రాంతాలలో ఏ రీతిలో పెరుగుతున్నాయో గణాంకాలతో వివరించారు. కొవిడ్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఆరోగ్యశాఖ కార్యదర్శి.
మరోవైపు కేంద్రం 5 రాష్ట్రాలకు లేఖ కూడా రాసింది. కొవిడ్ కేసులు, వారపు పాజిటివిటీ రేటు, మరణాలు, పెరుగుతుండడంతో 5 రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతాన్ని కేంద్రం అప్రమత్తం చేసినది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని కర్నాటక, కేరళ, తమిళనాడు, ఒడిషా, మిజోరం, జమ్మూ-కాశ్మీర్ లకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి నిన్న ఓ లేఖ రాసారు. ఆయా రాష్ట్రాలలో కేసులు, పాజిటివిటీ రేటు, మరణాలు ఏ ప్రాంతాలలో ఏ రీతిలో పెరుగుతున్నాయో గణాంకాలతో వివరించారు. కొవిడ్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు ఆరోగ్యశాఖ కార్యదర్శి.